Home » Manish Sisodia-Delhi liquor Scam
ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఏ1 నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. అనంతరం సిసోడియాను అధికారులు ఈడీ ఆఫీసుకు తరలించారు. మనీశ్ సిసోడియాను 10 రోజు�
విజయ్ నాయర్ను తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవిత కలిశారని ఈడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. సౌత్ గ్రూపులో ఉన్నవారికి 9 జోన్లు దక్కాయని, ఒక సిండికేట్ ఏర్పడిందని చెప్పారు. ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం తరఫున విజయ్ నాయర్ వ్యవహారం నడిపారని అన్నారు. ఈ వ్యవహారాన
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఈ సమయంలో ఆయనన�