Home » Mannanur
నిలిచిపోయిన మిషన్ భగీరథ నీరు
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో 20 వేల చెట్లు నేల కూలనున్నాయి. వనం గుండా జనం వెళ్లేందుకు వృక్షాలను బలి తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి 765 విస్తరణలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వు జోన్