manoj Jarange

    మరాఠా రిజర్వేషన్లపై సీఎం షిండేను హెచ్చరించిన మనోజ్ జరంగే

    October 14, 2023 / 09:20 PM IST

    రాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నాయకుడు ఛగన్ భుజ్‌బల్ నిరసన సందర్భంగా రూ.7 కోట్లు వసూలు చేశారని జరాంగే ఆరోపించారు. దీంతో పాటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, న్యాయవాది గుంరతన్ సదావర్తే మరాఠా వర్గాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు.

10TV Telugu News