Home » manoj Jarange
రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజ్బల్ నిరసన సందర్భంగా రూ.7 కోట్లు వసూలు చేశారని జరాంగే ఆరోపించారు. దీంతో పాటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, న్యాయవాది గుంరతన్ సదావర్తే మరాఠా వర్గాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు.