MANOJ PANDEY

    MANOJ PANDEY: కొత్త ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే

    April 18, 2022 / 07:43 PM IST

    ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ MANOJ PANDEY నియామకం కానున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా కొనసాగుతున్న జనరల్ ఎమ్ఎమ్ నరవాణే ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు.

10TV Telugu News