Home » Manojanand Maharaj
బంగారంతో కూడిన మాస్క్ తయారు చేయించుకుని వార్తల్లోకి ఎక్కాడు. స్వచ్చమైన బంగారం తయారు చేసిన ఈ మాస్క్ కు అతను రూ. 5 లక్షలు ఖర్చు చేశాడు. ఇందులో శానిటైజర్ ఉండడం విశేషం. దీనికి శివ శరణ్ మాస్క్ అని పేరు పెట్టారు.