Home » Mansuk Mandviya
దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ వంద కోట్లు దాటిన సందర్భంగా గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక గీతాన్ని, ఏవీ(ఆడియో-విజువల్)ని విడుదల చేశారు.
కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రతిరోజూ తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో విస్తృత సాంకేతికత ద్వారా దగ్గర్లోని వ్యాక్సిన్ కేంద్రాల సమాచారంతో పాటు ఇతర సేవలను అందించేందుకు
త్వరలో కోవిడ్ థర్డ్ వేవ్ రాబోతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రాల పెంపుపై కేంద్రం దృష్టిసారించింది.
కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా తమ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లను పొందవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.