Home » many changes
బంగ్లాదేశ్ తో జరుగనున్న టెస్టు సిరీస్ కు భారత జట్టులో బీసీసీఐ పలు మార్పులు చేసింది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం అయ్యాడు. దీంతో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టె�
బీజేపీకి వాస్తు భయం పట్టుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 4 అసెంబ్లీ స్థానాల నుంచి ఒక్కస్థానానికే పరిమితం కావడమే ఇందుకు కారణం. వాస్తు సరిగ్గా లేకపోవడమే ఓటమికి కారణమని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
unlock-5-will-schools-reopen : కేంద్ర ప్రభుత్వం అన్లాక్ పేరుతో అన్నీ రీ ఓపెన్ చేసేందుకు గైడ్లైన్స్ ఇచ్చేస్తోంది. స్కూల్స్, కాలేజెస్ విషయంలో నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. మరిప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి? మరికొన్నాళ్లు ఆన్లైన్ �