maoist letter

    Maoist Letter : ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం

    August 30, 2023 / 01:34 PM IST

    పోలీస్ స్టేషన్లు పంచాయితీలు చేసే అడ్డాలుగా మారాయని లేఖలో ప్రస్తావించారు. మావోయిస్టు లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

    Maoist Letter: రెండు పేజీల లేఖను విడుదల చేసిన మావోలు.. అందులో ఏముంది?

    April 7, 2021 / 07:27 AM IST

    ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో శనివారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకు కాల్పులు జరిగిన విషయం విదితమే. ఈ కాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి చెందగా, మావోయిస్టుల వైపు కూడా భారీస్థాయిలో ప్రాణనష్టం జరిగినట్లు crpf అధికారులు తెలిపారు. ఇక �

    విశాఖ మన్యంలో మావోయిస్టుల లేఖ కలకలం 

    May 16, 2019 / 04:26 PM IST

    విశాఖపట్నం:  విశాఖ మన్యంలోని సీలేరు ప్రాంతంలో  ఏపీ మంత్రులను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.  ఏపి మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఇతర గిరిజన టీడీపీ నేతలకు మావోయిస్టుల హెచ్�

10TV Telugu News