maounaragam

    మౌనరాగం సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య

    September 9, 2020 / 07:02 AM IST

    తెలుగు టీవీ సీరియల్స్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ మధురానగర్ లోని తన ఇంట్లో మంగళవారం రాత్రి ఆమె ఉరి వేసుకుని చనిపోయారు. మనసు మమత. మౌనరాగం వంటి సీరియల్స్ లో శ్రావణి నటించారు. లాక్ డౌన్ తర్వాత తిరిగి సీరీయల్స్ నిర్మాణం జరుగతుం�

10TV Telugu News