March 20

    నిర్భయ దోషులకు మార్చి 20న ఉరి 

    March 5, 2020 / 09:27 AM IST

    నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ అయింది. మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని పటియాల కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

10TV Telugu News