marches

    విజయవాడలో లక్ష మందితో పవన్ కళ్యాణ్ కవాతు

    January 10, 2020 / 02:00 AM IST

    రాజధాని రైతుల కోసం జనసేనాని రంగంలోకి దిగుతున్నారు. అమరావతి పరిరక్షణ పేరుతో నిరసన కవాతు చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడలో కనీసం లక్ష మందితో కవాతు చేయాలని ప్లాన్ చేయబోతున్నారు.

10TV Telugu News