Home » Mariamma Death Case
అడ్డగూడూరు మరియమ్మ లాకప్ డెత్ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ విచారణ అవసరం లేదంటూ ఏజీ వాదించగా హైకోర్టు ఏకీభవించింది.