Home » Mariamma lockup death
అడ్డగూడూరు మరియమ్మ లాకప్ డెత్ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ విచారణ అవసరం లేదంటూ ఏజీ వాదించగా హైకోర్టు ఏకీభవించింది.
మరియమ్మ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తైంది. ఈ కేసులో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హైకోర్టుకు హాజరయ్యారు.
అడ్డగూడూరులో మరియమ్మ లాకప్ డెత్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పీయూసీఎల్ పిల్ పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.