Home » Mark Antony Movie
కోర్టులో విచారణ అనంతరం తాజాగా ఆ కేసులో విశాల్ తరపున తీర్పు లభించింది. దీంతో మార్క్ ఆంటోని విడుదలకు మార్గం సుగమనం అయింది. సెప్టెంబర్ 15న గ్రాండ్గా విశాల్ మార్క్ ఆంటోని చిత్రం రిలీజ్ కాబోతోంది.
విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా రిలీజ్ ఆపాలని మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. విశాల్ ప్రస్తుతం అన్ని సినిమాలు తన సొంత నిర్మాణ సంస్థలోనే చేస్తున్నాడు.
ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో తానే ఎందుకు సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు అనే దానికి సమాధానమిస్తూ నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు విశాల్.
విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతోంది.
హీరో విశాల్.. ఇప్పుడు 'మార్క్ ఆంటోనీ'గా మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో మన ముందుకు రాబోతున్నారు. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది.