Marks Allocation

    AP 10th Results: పదో తరగతి మార్కుల కేటాయింపుపై ఏపీ ప్రభుత్వ కసరత్తు

    July 10, 2021 / 11:41 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా రద్దు అయిన పదో తరగతి పరీక్షల మార్కుల కేటాయింపులో కసరత్తులు మొదలుపెట్టింది. పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపుకు ఏర్పాటు చేసిన ఛాయరతన్‌ కమిటీ కసరత్తు తుది దశకు చేరుకుంది.

10TV Telugu News