Home » Marks Allocation
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా రద్దు అయిన పదో తరగతి పరీక్షల మార్కుల కేటాయింపులో కసరత్తులు మొదలుపెట్టింది. పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపుకు ఏర్పాటు చేసిన ఛాయరతన్ కమిటీ కసరత్తు తుది దశకు చేరుకుంది.