-
Home » Marri Shashidhar Reddy
Marri Shashidhar Reddy
Sanathnagar Constituency: టీడీపీ చీల్చే ఓట్లపైనే గెలుపు అవకాశాలు.. సనత్నగర్లో ఈసారి కనిపించబోయే సీనేంటి?
August 18, 2023 / 05:15 PM ISTసనత్నగర్లో రాబోయే ఎన్నికలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో ప్రాభవం కోల్పోయిన టీడీపీ మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతుండటంతో ఎవరికి ఓట్లకు గండి కొడుతుందోనని ప్రధాన పార్టీల నేతలు భయపడుతున్నారు.
TSPSC paper leak: అప్పటి నుంచి పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి: బీజేపీ
April 11, 2023 / 04:35 PM ISTఔట్ సోర్సింగ్ లో ఉన్న వ్యక్తులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లో ఎలా పెట్టుకున్నారని మర్రి శశిధర్ రెడ్డి నిలదీశారు. విద్యార్థుల, ప్రజల అనుమానాలను నివృత్తి చేయడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు.
BJP: రేపు బీజేపీ నేతలతో ఢిల్లీకి మర్రి శశిధర్ రెడ్డి.. 25న బీజేపీలోకి
November 23, 2022 / 08:36 PM ISTరేపు బీజేపీ నేతలతో ఢిల్లీకి మర్రి శశిధర్ రెడ్డి.. 25న బీజేపీలోకి
Marri Shashidhar Reddy: రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలర్, చీటర్
November 22, 2022 / 02:00 PM ISTMarri Shashidhar Reddy: రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలర్, చీటర్
Marri Shashidhar Reddy : తెలంగాణ కాంగ్రెస్కు బిగ్ షాక్? బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి? అమిత్ షాను కలిసిన మర్రి
November 19, 2022 / 12:03 AM ISTమర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. మంచి రోజు చూసుకుని బీజేపీ కండువా కప్పుకుంటారని సమాచారం.
Marri Shashidhar Reddy : బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి? క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత
November 16, 2022 / 07:19 PM ISTబీజేపీలో చేరతారంటూ జరిగిన ప్రచారాన్ని ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చానన్న ప్రచారం అవాస్తవం అన్నారాయన.
రేవంత్ రెడ్డిపై మర్రి శశిధర్రెడ్డి గుస్సా..గుడ్ బై చెప్పనున్నారా..?
August 17, 2022 / 01:10 PM ISTరేవంత్ రెడ్డిపై మర్రి శశిధర్రెడ్డి గుస్సా..గుడ్ బై చెప్పనున్నారా..?
రజత్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి : టీ కాంగ్రెస్ నేతలు
May 3, 2019 / 10:08 AM ISTఢిల్లీ : తెలంగాణ శానస సభకు 2018, డిసెంబర్ 7 జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటలు తర్వాత పోలింగ్ శాతం పెరగటంపై, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిపై అనుమానాలున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు…
కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు : మర్రి శశిధర్ రెడ్డి
March 29, 2019 / 04:02 PM ISTఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్ అనే రైతుతో 17 నిమిషాలు ఫోన్ లో మాట్లాడి, అది లైవ్ లో ప్రసారం అయ్యేలా రికార్డు చేసి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని…