Home » marriage
కాలం మారుతోంది.. ప్రతీ విషయంలోనూ నేటి యువత కొత్తదనం కోరుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్ళిళ్ల సమయంలో వధూవరులు విచిత్ర వేషధారణలతో, ఆటపాటలతో ఆకట్టుకుంటున్నారు. గతంలో పెళ్లి అంటే వధువు కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఉండేది. అప్పగింతల సమయంలో అయితే కన్నీటి�
మరికొద్దిసేపట్లో పెళ్లి తంతు జరగాల్సి ఉంది. బంధువులతో ఇళ్లు కళకళలాడుతుంది. అందరూ పెళ్లికి తయారవుతున్నారు. ఈ సమయంలో వరుడికి గుండెపోటు రావడం, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతిచెందడం జరిగింది. పెళ్లిభాజాలు మోగాల్సిన ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నీ�
మధ్య ప్రదేశ్ లోని ఆ ఊళ్లో మగపిల్లలకు పెళ్లి అవటం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే గ్రామంలో సరైన నీటి వసతి లేదు. గుక్కెడునీటి కోసం కిలో మీటర్లుదూరం నడిచి వెళ్లి నీరు తెచ్చుకోవాలి. ఆ ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వాలంటే తల్లితండ్రులు భయపడతారు.
ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక చోట పెళ్లికి వెళ్లారు. అక్కడ వినోదం కోసం ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒక యువతితో కలిసి డ్యాన్సులు చేయటంతో సీఎం సీరియస్ అయ్యారు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
పెద్దల్ని ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్న భర్త అత్తింటి వారి మాటలతో కనిపించకుండా పోయాడని, తనకు న్యాయం చేయాలని ఒక మహిళ ప్రకాశం జిల్లా పోలీసులను వేడుకుంటోంది.
ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్ళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూలో మీరు రియల్ లైఫ్ లో కూడా టామ్ బాయ్ లాగే ఉంటారా అని అడగడంతో కంగనా........
ఎన్నాళ్లో వేచిన హృదయం.. అంటూ నయన్, విఘ్నేశ్ తో పాటూ ఈ జంట ఫ్యాన్స్ సైతం ఇప్పుడు పాటేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కోలీవుడ్ స్టార్ కపుల్ పెళ్లి ముహూర్తం పెట్టేసుకున్నారు. వేదికను సెట్ చేసుకుంటున్నారు.
ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే స్కిన్ షో అవసరం లేదని నిరూపించిన హీరోయిన్ సాయిపల్లవి. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఇప్పుడు దక్షణాది అన్ని బాషలలో స్టార్ హీరోయిన్. హీరోల పాత్రలకు ధీటుగా పాత్రలను ఎంచుకుంటూ..
బంధుమిత్రుల సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ అగ్ని హోత్రం చుట్టూ వధువు చిటికెన వేలు పట్టుకుని వరుడు ఏడడుగులు నడుస్తాడు.
మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోవాల్సిన వరుడిని కాదని వధువు వేరే వ్యక్తిని వివాహమాడింది. స్థానికంగా ఈ వార్త సంచలనంగా మారింది. అసలు వధువు ఎందుకు వరుడును కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందా అని ఆరా..