Home » marriage
తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టంలేదని చెప్పినా ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూడటంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.
వేద మంత్రాలు, అగ్ని సాక్షిగా పెళ్లి జరిపించాల్సిన పురోహితుడే.. మంగళసూత్రాన్ని మాయం చేశాడు. వధూవరులతో ఏడడుగులు వేయించాల్సిన పురోహితుడే.. తాళిని దొంగిలించి కనిపించకుండా పోయాడు. ఓవైపు వేద మంత్రాలను ఉచ్చరిస్తూనే మరోవైపు మూడు తులాల బంగారం పుస్�
పెళ్లి చేసుకునే నెపంతో యువతితో మాట్లాడించి, ఓ యువకుడి వద్దనుంచి సైబర్ నేరగాళ్లు రూ.2 లక్షలు కాజేసిన ఉదంతం సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది.
సహజీవనంపై పంజాబ్, హరియాణా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సహజీవనం అనేది సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఓ కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని తార్న్ తరన్ జిల్లాకు చెందిన
ఇంకెన్నీ రోజులు ఉండాలి..పెళ్లి చేసుకోకుండా..ముహుర్తాలు వెళ్లిపోతున్నాయి. ఇక ఆలస్యం చేయొద్దు..తమ వాళ్లకు పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. సెలెంట్ గా పెళ్లి భాజాలు మ్రోగుతున్నాయి.
కరోనా వేళ పెళ్లి చేసుకున్న జంటకు ఒక పురోహితుడు దూరం పాటిస్తూ కారులో కూర్చుని మైక్ లో మంత్రాలు చదువుతూ వివాహ తంతు ముగించిన ఘటన సిధ్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
ఈ కరోనా కాలంలో పెళ్లి అనేది వేడుకల కాకుండా ఓ తంతులా మారింది. భాజాలు..భజంత్రీలు..సంగీత్ లు, మెహందీ వేడుకలు..బారాత్ లు ఇలా సందడి సందడిగా జరిగే పెళ్లిళ్లు కేవలం ఓ నామ మాత్రపు తంతులా మారిపోయాయి ఈ కరోనా కాలంలో.ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో యూపీలోని
ఓ మహిళ రెండో వివాహం చేసుకుందని కుల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దలంతా ఉమ్మి వేస్తే దాన్ని ఆమె నాకాలని...రూ.లక్ష రూపాయలు జరిమానా కట్టాలని తీర్పునిచ్చారు.
కరోనా వ్యాప్తి కారణంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఇక ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో కరోనా నిబంధనలు పాటిస్తూ పెళ్లి చేసుకుంటున్నారు. కరోనా కారణంగా అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి తంతు చాలా సాదాసీదాగా జరిగిపోతుంది.
40 Test Positive : ఒకరు చేసిన మూర్ఖత్వపు పని..ఎంతో మందికి కీడు తెచ్చింది. వైరస్ సోకిన వారు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని చెప్పినా..పెడ చెవిన పెడుతూ..ఏమవుతుందిలే..అనుకుంటూ..జనాల్లో తిరిగిపోతున్నారు. దీని కారణంగా..పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా..మధ