Home » marriage
ప్రేమ పేరుతో యువకులను మోసం చేస్తూ వారి వద్దనుంచి డబ్బులు కాజేస్తున్న మాయలేడి ఉదంతం విజయవాడలో వెలుగు చూసింది.
మరి కొద్ది సేపట్లో జరగబోయే పెళ్లిని రద్దు చేసుకోవాలని ముగ్గురు యువకులు వరుడ్ని కిడ్నాప్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
వికారాబాద్ జిల్లాలో పెళ్లి ఇంట్లో దారుణం జరిగింది. పెళ్లికూతురు ఎదుర్కోలు ఉత్సవంలో జరిగిన గొడవలో యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏకంగా రూ.30 లక్షలు కాజేసింది యువతి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం యశవంతపురలో చోటుచేసుకుంది. అనంత్ మల్య అనే వ్యక్తికి 2019లో బెంగళూరుకు చెందిన ఓ యువతి పరిచయమైంది.
ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. తల్లిదండ్రుల వ్యవహారంలో మాత్రం మార్పు రావట్లేదు. బాల్య వివాహాలు విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ వెంటనే రంగంలోకి దిగేస్తున్నారు.
పెళ్ళిలో సంబరాలు చేసుకోవడం కామన్.. అయితే కొందరు అత్యుత్సాహంతో మారణాయుధాలతో సంబరాలు చేసుకుంటారు. కొందరు తల్వార్లను తిప్పుతూ ప్రదర్శన చేస్తే, మరికొందరు ఏకంగా గన్ తో గాల్లోకి కాల్పులు జరుపుతుంటారు.
పెళ్లి అనేది జీవితంలో ఒకే సారి జరిగే మధురమైన ఘట్టం. ఈ రోజు వధువరులు చాలా ఆనందంగా ఉంటారు. కొంతమంది ఆనందాన్ని బయటకు వ్యక్తం చేయలేక లోలోపల ఆనందపడతారు. కొందరు మాత్రం పెళ్ళిలో ఎంతమంది ఉన్న తాము చెయ్యాలి అనుకున్నది చేసేస్తుంటారు.
ఓ యువకుడు ఒకే పందిరిలో ఇద్దరు అక్కచెల్లలకు తాళికట్టాడు. ఈ వివాహం మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్ పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గొల్పాల వెంకటేష్ కు స్వాతి, శ్వేత ఇద్దరు కూతుళ్లు.
ఇప్పుడు కీర్తి సురేష్ గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే.. కొన్నాళ్లుగా కీర్తి సురేష్ పెళ్లిపై అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే, కీర్తి వాటిని కొట్టిపారేస్తూ వస్తూనే ఉంది. తాజాగా మరో ప్రచారం మొదలైంది. కీర్తి వివాహానికి రెడీ అయిందని, చెన్
తన కోరిక తీర్చాల్సిందే..అంటూ పెళ్లి కొడుకు చేసిన డిమాండ్కు వధువు కుటుంబం షాక్ తిన్నది. తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు చితకబాదారు.