Home » Marrigudem polling center
మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. మర్రిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్ చేయటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.