Home » Masked men
రాజన్న సిరిసిల్లా జిల్లాలో కిడ్నాప్నకు గురైన యువతి ట్విస్ట్ ఇచ్చింది. తాను తాను కిడ్నాప్ కాలేదని, జానీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో విడుదల చేసింది.
మణప్పురం ఫైనాన్స్లో భారీ దోపిడీ జరిగింది. సినిమాలోని సన్నివేశాల్ని తలదన్నేలా.. ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు సిబ్బందిని తుపాకీతో బెదిరించారు. ఆఫీస్లో ఉన్న రూ.12 కోట్ల విలువైన నగల్ని ఎత్తుకెళ్లారు.