Home » Mass movement
వచ్చె సెప్టెంబర్ నెలను ‘పోషకాహార మాసం’గా జరుపుకోవాలని సూచించారు ప్రధాని మోదీ. దేశంలో పోషకాహార లోపాన్ని పారద్రోలేందుకు ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘మన కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మోదీ మాట్లాడారు.