Home » Massive
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ హిట్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
టీవీ నటిగా తన కెరీర్ మొదలుపెట్టి కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్న స్మృతీ ఇరానీ బాగా బరువు తగ్గి కనిపించటంలో అభిమానులంతా స్మతి ఈజ్ బ్యాక్ అంటున్నారు.
farmers’ protest 72nd day : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలు 72వ రోజుకు చేరాయి. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని కేంద్రం పదే పదే చెబుతున్నా.. వాటిని వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళన విరమించబ�
public sector undertakings : ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం ఒకే చెప్పేసింది. పార్లమెంట్ సమావేశాల్లో 2021, ఫిబ్రవరి 01వ తేదీన 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారామ�
Corona Cases Decline : కోరలు చాచిన కరోనా తోక ముడిచినట్టేనా..? రోజురోజుకి వైరస్ బలహీనపడుతోందా..? పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం సెకండ్ వేవ్కి సంకేతమా..? ఈ అనుమానాలు, సందేహాలు ఎలా ఉన్నా అక్టోబర్ నెలలో మరింత అలర్ట్గా ఉండాలంటున్నారు డాక్టర్లు. బయటకు వెళ్లినా జా
Telangana Encounter : ఆసిఫాబాద్ ఎన్కౌంటర్తో ఉత్తర తెలంగాణలో అలజడి కొనసాగుతోంది. మావోయిస్టుల కిట్బ్యాగులలో దొరికిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 15మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉట్నూర్, సిర్పూర్కు చెందిన 11మంది, తిర
బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనతో వెస్ట్ బెంగాల్ అట్టుడుకుతోంది. ఉత్తర దీనాజ్పూర్ జిల్లాలోని చోప్రాలో ఈ ఘటన జరిగింది. బాలికపై హత్యాచారాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. వారు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగ
తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. 15 మందికిపైగా అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండో రోజు వరుసుగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. నిన్న కొంతమంది జాయింట్ కలెక్టర్ల స్థాయి అధికారులను బదిలీ చేశారు. ఇవాళ సీనియర్ ఐ
సోమవారం నుంచి రెడ్ జోన్లు,ఆరెంజ్ జోన్లలో ఢిల్లీలో భారీ శానిటైజేషన్ డ్రైవ్ ను నిర్వహించనున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం(ఏప్రిల్-12,2020)ప్రకటించారు. దేశ రాజధానిలో కోవిడ్-19 కంటైన్మెంట్ జోన్లను రెడ్ జోన్లు,హై రిస్క్ జోన్లను,ఆరెంజ్ జోన్లు
ఓ వైపు విదేశాల నుంచి వచ్చిన వారిలో నెమ్మదిగా కరోనా లక్షణాలు బయటపడి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతున్న సమయంలో ఇప్పుడు ఢిల్లీలోని మర్కజ్ మసీదులో ఈనెల 13-15 మధ్యన ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశానికి వివిధ రాష్ట్రాల