Home » matti mafia
ఆర్ఐతోపాటు, రెవెన్యూ సిబ్బంది లంచం డిమాండ్ చేస్తూ, తమపై దాడికి దిగారని మట్టి మాఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్ఐ అరవింద్పై సెక్షన్ 323, 506, 384, 511 కింద గుడివాడ రూరల్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామ పరిధిలోని అక్రమ మట్టి మాఫియా దారుణానికి తెగబడింది.. రాత్రివేళలలో కాల్వల వెంట అక్రమంగా మట్టిని తరలించేందుకు కొందరు యత్నించగా సమాచారం...