may15 cm nitish kumar

    బీహార్‌లో లాక్ డౌన్ విధించిన సీఎం నితీష్ కుమార్

    May 4, 2021 / 12:07 PM IST

    bihar lockdown : బీహార్‌లో పెరుగుతున్న కరోనా వినాశనం దృష్ట్యా, మే 15 వరకూ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 10 రోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేబ�

10TV Telugu News