Home » mcd elections
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 250 వార్డులు ఉన్నాయి. వీటిల్లో డిసెంబర్ 4న ఎన్నికలు జరగగా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది.
నేను బతికుండొచ్చు, చనిపోవచ్చు. ఈరోజు నాకేది జరిగినా అందకు పూర్తి బాధ్యత ఆప్ నేతలు దుర్గేష్ పాఠక్, అతిశిలదే. వాళ్లు నా నుంచి ఒరిజినల్ డాక్యూమెంట్లు తీసుకున్నారు. అందులో నా బ్యాంకు పాస్ బుక్ కూడా ఉంది. రేపే నామినేషన్ వేయడానికి చివరి రోజు. కానీ న�