Home » Medanta Hospital
హర్యానాలోని నూహ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లగ్జరీ కారు రోల్స్ రాయిస్ను ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్యం క్షీణించింది. దీంతో హర్యానా గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్కు ఆయనను తరలించారు. ఐసీయూ వార్డులో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస
డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) ఆదివారం కరోనా బారినపడ్డారు. అత్యాచారం కేసులో రోహ్తక్లోని సునేరియా జైల్లో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా జూన్ 3 తేదీన అస్వస్థతకు గురయ్యారు.
Ahmed Patel Moved To ICU : కరోనా బారినపడిన సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ను ఐసీయూకు తరలించినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. గుర్గావ్లోని మేదాంత ఆస్పత్రిలో అహ్మద్ చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన పటేల్.. అక్టోబర్ 1 నుంచి ఇదే ఆస్పత్రిలో ట్రీట్ �
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. తన నివేదిక నెగెటివ్ రావడంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సాయంత్రం 6 గంటలకు ఆసుపత్రి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కరోనా నివేదిక ప్రతికూలంగా రావడం గురించి కేంద్ర హోంమంత్రి స్వయంగా సమ