Medanta Hospital

    Haryana : నూహ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రోల్స్ రాయిస్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. ఇద్దరు మృతి

    August 23, 2023 / 03:49 PM IST

    హర్యానాలోని నూహ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లగ్జరీ కారు రోల్స్ రాయిస్‌ను ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.

    Mulayam Singh Yadav Health : ములాయం సింగ్‌ యాదవ్ ఆరోగ్యం విషమం..ఐసీయూలో చికిత్స

    October 2, 2022 / 07:01 PM IST

    సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్(82) ఆరోగ్యం క్షీణించింది. దీంతో హర్యానా గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు ఆయనను తరలించారు. ఐసీయూ వార్డులో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస

    Covid-19: డేరా బాబాకు కరోనా పాజిటివ్..

    June 7, 2021 / 12:12 PM IST

    డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ (డేరా బాబా) ఆదివారం కరోనా బారినపడ్డారు. అత్యాచారం కేసులో రోహ్తక్‌లోని సునేరియా జైల్లో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా జూన్ 3 తేదీన అస్వస్థతకు గురయ్యారు.

    అహ్మద్ పటేల్ ఆరోగ్యం విషమం.. ICUకు తరలింపు

    November 15, 2020 / 05:01 PM IST

    Ahmed Patel Moved To ICU : కరోనా బారినపడిన సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌ను ఐసీయూకు తరలించినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో అహ్మద్ చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన పటేల్.. అక్టోబర్ 1 నుంచి ఇదే ఆస్పత్రిలో ట్రీట్ �

    కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా

    August 15, 2020 / 06:53 AM IST

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. తన నివేదిక నెగెటివ్ రావడంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సాయంత్రం 6 గంటలకు ఆసుపత్రి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కరోనా నివేదిక ప్రతికూలంగా రావడం గురించి కేంద్ర హోంమంత్రి స్వయంగా సమ

10TV Telugu News