Home » Medaram Jatara (13908
దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర…తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారక్క జాతర వైభవంగా ప్రారంభమయ్యింది. ప్రతీ రెండేళ్లకోసారి మాఘమాసం వచ్చిందంటే చాలు…. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం యావత్తూ జనసంద్రగా మారిపోతుంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట�