Home » Medaram Jatara
గట్టమ్మ గుడి సమీపంలో ఆర్టీసీ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
మేడారం జాతరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరింది. నిన్న సాయంత్రం చిలుకలగుట్ట నుంచి భక్తుల కోలాహలం, భారీ బందోబస్తు మధ్య బయలుదే
నాలుగు రోజుల జాతరకు 1కోటి 50 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా. జాతర నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు మేడారం జాతర జరగనుంది. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు.
జాతరలో భక్తుల కోసం ప్రభుత్వం హెలికాప్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల నుంచి ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
తెలంగాణలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో నివసించే ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఫిబ్రవరి16 నుంచి 19వ తేదీ వరకు ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగనుంది. అతిపెద్ద జాతరకు అంతా సిద్ధమౌతోంది.
జాతరలో తీసుకోవాల్సిన చర్యలు ఏర్పాట్లపై సీఎస్, డీజీపీ దిశానిర్దేశం చేశారు. రెండేళ్లకోసారి జరిగే జాతరలో ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే జాతర ‘మేడారం సమ్మక్క సారలమ్మ జాతర’. తెలంగాణ కుంభమేళాగా భావించే ఈ గిరిజన జాతర జాతర ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరుగుతుంది. ఈ జాతర ఈ ఏడాది ఘనంగా ముగిసింది. అయితే ఈ ఏడాది
ఆదివాసీ కుంభమేళా మేడారం జాతర కొనసాగుతోంది. సమ్మక్క, సారలమ్మ మహా జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర .. 2020, ఫిబ్రవరి 05వ తేదీ బుధవారం నుంచి 8వ తేదీ వరకు జరగనుంది. బుధవారం రాత్రికి