Media Bulletin Telangana

    Covid 19 Telangana : 24 గంటల్లో 2,982 కేసులు, 21 మంది మృతి

    May 29, 2021 / 09:25 PM IST

    తెలంగాణలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 2 వేల 982 కేసులు నమోదయ్యాయి. 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా GHMC పరిధిలో 436 కేసులు రికార్డ్ అయ్యాయి.

10TV Telugu News