Home » medical professionals
కరోనా లక్షణాలతో భయపడి పరీక్షలు చేయించుకని..రిపోర్టులో నెగెటివ్ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.అలా పాజిటివ్ వచ్చి కోలుకున్నవారు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో పలు ర
తమిళనాడు రాష్ట్రంలో వైరస్ సోకి..43 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ - 19 రోగుల చికిత్సలో పాల్గొన్న వైద్య సేవా సిబ్బందికి ప్రోత్సాహకాలను ప్రకటించారు.
అటెన్షన్ ప్లీజ్... కరోనా వచ్చింది.. పోయింది అనుకుంటున్నారా? గతేడాది లాక్డౌన్ పరిస్థితులు రావనుకుంటున్నారా? అయితే, మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే!.. మహమ్మారి మళ్లీ కోరలు చాచే అవకాశముందని తెలంగాణ వైద్య నిపుణులు అంటున్నారు.