Home » Medicinal fish
ఆంధ్రప్రదేశ్ గంగపుత్రుల పంట పండింది. మత్స్యకారుల వలకు అరుదైన చేప చిక్కింది. దాన్ని వేలం వేయగా లక్షల రూపాయల ధరకు వ్యాపారులు కొనటంతో రాత్రికి రాత్రే గంగపుత్రులు లక్షాధికారులయ్యారు.