Home » Medico Tapasvi Case
Medico Tapasvi Case : గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో జరిగిన బీడీఎస్ విద్యార్థిని తపస్వి హత్య తనను ఎంతగానో బాధించిందని.. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వాపోయారు. సోషల్ మీడియా స్నేహాలతో యువత జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు. తనను వేధిస్తు�
ప్రేమోన్మాది దాడిలో బలైన మెడికో విద్యార్థిని తపస్వి స్వగ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామంలో తపస్వి హత్య వార్త తెలిసి ఆమె తాత, నాన్నమ్మలు కుప్పకూలిపోయారు.