Home » Medigatta project
L&T ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.