-
Home » meets
meets
Komatireddy Venkat Reddy : డీకే శివకుమార్తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ..! కీలక అంశాలపై చర్చలు
కర్ణాటకలో గెలిచినట్లుగా కాంగ్రెస్ తెలంగాణలోను గెలుస్తుందా. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అదే జోష్ తో గెలుపు సాధిస్తారా? తాజాగా బెంగళూరు వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో ఏమని చర్చించారు? పార్టీ వీడిని త�
Telangana Congress : కోమటిరెడ్డి వెంకట రెడ్డితో కలిసి జూపల్లి ఇంటికి రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఓ పక్క గెలుపు కోసం మరోపక్క నేతల చేరికలపై ఫోకస్ పెంచారు.
మల్లు రవితో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి భేటీ
మల్లు రవితో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి భేటీ
NTR 100 jayanathi : చంద్రబాబు ఇంటికి రజనీకాంత్తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు,మరి పురంధేశ్వరి, తారక్ వచ్చేనా?ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరవుతారా?
అన్న నందమూరి తారక రామారావు శత దినోత్సవాల సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఏకమవుతారా? తారక్, పురంధేశ్వరులు హాజరవుతారా? నందమూరి కుటుంబ సభ్యుల మధ్య ఉండే అంతర్గత విభేధాలు తొలగేనా? సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ శతదినోత్సవాలకు హాజరుకావటం వెను
Mamata meets Patnaik: ఒడిశా ముఖ్యమంత్రిని కలిసిన మమతా బెనర్జీ.. ఫ్రంట్లో పట్నాయక్ చేరతారా?
ఇందులో కేసీఆర్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) కాకుండా దేశంలోని విపక్షాలతోనే ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ఆయన పలుమార్లు ప్రకటించారు. ఇక మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్, బీజేపీలను పక్కన పెట్టేశారు. కేజ్రీవాల్ సైతం ఆ రెండు పార్టీ�
Ramcharitmanas: విపక్షాల డిమాండ్లను తలకిందులు చేస్తూ మౌర్యకు మద్దతు ఇచ్చిన అఖిలేష్!
1991 కి ముందు దేశాన్ని కుదిపివేసిన మండల్ ఉద్యమం ప్రధానంగా బిహార్, యూపీ రాష్ట్రాలు కేంద్రంగానే సాగింది. ఇందులో బిహార్ రాష్ట్రంలోని ప్రభుత్వం అధికారికంగా కులగణన ప్రారంభించగా, యూపీ నుంచి ఎస్పీ ఇప్పుడిప్పుడే ఈ డిమాండుకు సై అంటోంది. ఇక యూపీలో మరో �
వివాదానికి విరామం
వివాదానికి విరామం
CM Jagan-RGV meet : సీఎం జగన్తో రాంగోపాల్ వర్మ భేటీ .. కారణం అదేనా..?!
ఏపీ సీఎం జగన్ తో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో రాంగోపాల్ వర్మ సమావేశమయ్యారు. వీరిద్దరు పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
కృష్ణంరాజు కుటుంబాన్నిపరామర్శించిన రాజ్నాథ్ సింగ్
కృష్ణంరాజు కుటుంబాన్నిపరామర్శించిన రాజ్నాథ్ సింగ్
Operation Maha: మహారాష్ట్రలో మరో సంక్షోభం.. శరద్ పవార్ పార్టీ నేతలు గెట్టు దాడుతున్నారా?
నవీ ముంబై మున్సిపల్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఎన్సీపీకి సీనియర్ మాత్రమే కాకుండా, ఎన్సీపీ నవీ ముంబై అధ్యక్షుడైన గాడ్గే.. ఆదివారం షేండేను కలుసుకున్నారు. దీంతో ఇక ఎన్సీపీపై ఆపరేషన్ ప్రారంభమైందని కొందరు అంటున్నారు. ఈ చర్చలు ఇంతట�