Home » Meghalaya Congress
మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయాన్నీ టీఎంసీ నేతలు ధ్రువీకరించారు.
కాంగ్రెస్ పార్టీకి వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. పార్టీలో లుకలుకలు, నేతల మధ్య బేదాభిప్రాయాలు రావడంతో పార్టీ నష్టాలను ఎదుర్కొంటోంది.