తాను జమ్మూ కశ్మీర్ గవర్నర్గా ఉన్న సమయంలో ఆ పదవి తనకు ఇస్తారని తెలుసని, అయితే బీజేపీపై విమర్శలు చేయడం వల్ల తనను దూరం పెట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తనను అక్కడి నుంచి మేఘాలయకు బదిలీ చేశారని కూడా ఆయన అన్నారు. మాట్లాడటం ఆపేస్తే తా�
వ్యవసాయ చట్టాల రద్దు చేసిన కేంద్రం రైతుల పలు డిమాండ్లకు హామీ ఇవ్వడంతో ఏడాదికిపైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసిన రైతన్నలు తమ నిరసనలు ఇటీవల విరమించి ఇళ్లకు తిరిగెళ్లిన విషయం తెలి
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్ లోని ఝున్ ఝునులో జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్ మాట్లాడుతూ...తాను జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఉన్న సమయంలో
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతులకు అనుకూలంగా మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంపై మొదటినుంచి సానుకూల వ్యాఖ్యలు