Meghalaya Miners

  • మిరాకిల్ జరుగలేదు: మేఘాలయలో 15 మంది కార్మికులు మృతి!

    January 18, 2019 / 07:25 AM IST

    మేఘాలయలోని జైంతియా హిల్స్‌ బొగ్గు గని (ర్యాట్ హోల్)లో చిక్కుకుపోయిన 15మంది కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. గనిలోని నీటిలో సల్ఫర్‌ శాతం ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు త్వరగా కుళ్లిపోయినట్లు నిపుణులు…

10TV Telugu News