Home » MEHABOOBA MUFTI
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఓటమిని అంగీకరించాలని కోరుకుంటున్నారని, అయితే తమ చివరి శ్వాస వరకు పోరాటం కొనసాగిస్తామని పీడీపీ చీఫ్ అన్నారు
కశ్మీర్లో పెరిగిపోతున్న అవినీతిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతిని కట్టడి చేయడానికి బదులు చిన్న చిన్న అధికారులను తొలగించి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద వ్యక్తులు చేసే అవినీతికి చిన్న వ్యక్తుల మెడపై కత్తి వే�
ఆమె స్పందిస్తూ అధికార పార్టీ నేతలు కశ్మర్ లోయంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారని, అయితే తమను మాత్రం భద్రత పేరుతో ఇలా బంధించిడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ విధానాలు కశ్మీర్ ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, మూడేళ్ల క్రితం ప్రధానమంత�
జమ్ము కశ్మీర్కు చెందిన 14 మంది నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో నిర్వహించిన భేటీ ముగిసింది.
జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలితప్రాంతాలుగా మార్చిన తర్వాత మొదటిసారిగా ఈ నెల 24న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే ఆల్ పార్టీ మీటింగ్ కి తాము వెళుతున్నట్లు కశ్మీర్ ప్రాంతీయ పార్టీల కూటమి(పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డి
Mehbooba Mufti అధికారంలో ఉండగా జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన ఖర్చులపై ఆర్టీఐ ద్వారా కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2018లో జనవరి నుంచి జూన్ మధ్య రూ.82 లక్షలు ఖర్చు చేశారని తెలిసింది. జమ్మూకశ్మీర్ కి చెందిన ఇనామ్ ఉన్ నబీ సౌదాగర్ అనే కార్యకర్త స�
Mehbooba Mufti మంగళవారం విడుదలైన జమ్మూకశ్మీర్ స్థానిక ఎన్నికల ఫలితాలు చాలా ఉత్సాహభరింతంగా ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో పీడీపీ అధినేత్రి,మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ అన్నారు. అయితే,అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏడు ప్రధాన కశ్మీర్ పార్టీల “గుప్కర్ కూటమి”తరపు�
Mehbooba’s actions hurt patriotic sentiments త్రివర్ణపతాకం,ఆర్టికల్-370పై మూడు రోజులక్రితం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)చీఫ్ మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలోనే అగ్గిరాజేస్తున్నాయి. ముఫ్తీ వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చ�
జమ్మూకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా,మెహబూబా ముఫ్తీలపై పోలీసులు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్(PSA) ప్రయోగించారు. ఎటువంటి విచారణ జరపకుండానే ఈ యాక్ట్ ప్రకారం వారిని మూడు నెలల పాటు జైలులో ఉంచవచ్చు. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను ప్రస్తుతం నిర్బంధ�
ఆర్టికల్ 370రద్దు సమయం నుంచి గృహనిర్బంధంలో ఉంచిన వివిధ కశ్మీర్ పార్టీల రాజకీయ నాయకులను గృహనిర్బంధం నుంచి వదిలేసినట్లు జమ్మూకశ్మీర్ యంత్రాంగం తెలిపింది. దాదాపు రెండు నెలల తర్వాత వారిని గృహనిర్భంధం నుంచి విడుదల చేశారు. గృహ నిర్బంధం నుండి విడ�