గౌతమ్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన ఉప రాష్ట్రపతి
షాక్లో సీఎం జగన్..!
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత
మంగళవారం గుండె పోటుతో హైదరాబాద్ లో మరణించిన ఏపీ ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతంరెడ్డి మతి పట్ల నెల్లూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయ
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో మృతి చెందగా..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాస్మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. తీవ్రమైన గుండెపోటుతో అకాల మరణం చెందారు. దుబాయ్ నుంచి నిన్ననే హైదరాబాద్ చేరుకున్న మంత్రి గౌతమ్.. తీవ్రమైన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను కుటుంబసభ్యులు హైదరాబాద్ కు....
రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ,రేపు విజయవాడలో వాణిజ్య ఉత్సవం-2021 నిర్వహిస్తోంది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని అన్నారు మేకపాటి గౌతం రెడ్డి. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిత్తూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో...