Home » mekapati goutam reddy
ఏపీలో రూ.18వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. వీటి నిర్మాణంపై కేంద్ర పీఎం గతిశక్తి అధికారులతో చర్చించారు.
విశాఖలో విష వాయువు లీక్ అయిన ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం (మే7, 2020) 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ మెయింటనెన్స్ చేయలేదని మంత్రి తెలిపారు. కంపెనీ యాజమాన్�