Home » Mekapati Vikram Reddy
అమరావతిలో రాజధాని కరెక్ట్ కాదని శివరామకృష్ణ కమిటీ చెప్పినా చంద్రబాబు వినలేదని, ఇప్పుడు వరదలతో రాజధాని మునిగిపోయిందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు.
ప్రజలు వైసీపీని ఎంతగా ఆదరిస్తున్నారో ఈ మెజారిటీతో అర్థమైందన్నారు. ప్రతిపక్షాలు ఇక మాట్లాడటానికి ఏమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.(Mekapati VikramReddy On Result)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలోనూ వైసీపీ అభ్యర్ధి ఆధిక్యం కొనసాగింది.
మొదటి రౌండ్ లో 7332 ఓట్లు లెక్కించగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి 5,337 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు.
గౌతంరెడ్డి సోదరుడు విక్రమ్రెడ్డిని వైసీపీ నాయకత్వం అభ్యర్థిగా నిర్ణయించింది. నామిషన్ దాఖలు చేసిన విక్రమ్రెడ్డి.. ఉప ఎన్నికను సీరియస్గా తీసుకుంటాన్నారు. మరోవైపు ఆత్మకూరులో లక్ష ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్�
మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగింది.