-
Home » Memu Siddham Bus Yatra
Memu Siddham Bus Yatra
పూర్తిగా ప్రజల్లోనే జగన్.. ప్రతి పార్లమెంట్లో ఒక బహిరంగ సభ: తలశిల రఘురామ్
March 18, 2024 / 03:03 PM IST
మొత్తం బస్సు యాత్ర 21 రోజుల వరకు కొనసాగనుండగా.. 21 బహిరంగ సభలను నిర్వహించనున్నారు. పూర్తిగా ప్రజల్లోనే జగన్ ఉంటారని, రాత్రి బస కూడా ఆయా జిల్లాలోనే ఉంటుందని రఘురామ్ స్పష్టం చేశారు.