Home » Men's Javelin Throw
పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల జావెలిన్ విభాగంలో భారత పారా అథ్లెట్ నవదీప్ సింగ్ స్వర్ణం సాధించాడు.
టోక్యో ఒలింపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా ఫైనల్స్ కు చేరాడు. 86.65 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్కు చేరాడు.