Home » mercy plea
నిర్భయ దోషుల నాటకాలకు ఇక తెరపడింది. దోషుల్లో ఒకడైన పవన్గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో దోషులకు ఉరి తీయడానికి లైన్ క్లియర్ అయింది. ఉరి శిక్షను ఎప్పుడు అమలు చేయాలన్నది ఇక పటియాల కోర్టు 2020, మార్చి 05వ �
ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 26 ఏళ్ల వినయ్ శర్మతోపాటు ముగ్గురు సహచరులను 2020, ఫిబ్రవరి 1 న ఉరిశిక్ష విధించాలని ఆదేశించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి క్షమాభిక్ష కోరుతూ దాఖలు చేసిన మెర్సీ పిటిషన్ కు తన డైరీని జత చేయాలన�
నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్ అయింది. నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్ �
నిర్భయ హత్యాచార ఘటనలో నిందితులకు ఉరి శిక్ష అమలు చేయటం మరింత ఆలస్యం కానుంది. ఈ అంశంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
2012 డిసెంబర్ లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ప్రస్తుతం జైళ్లో ఉన్న నలుగురు దోషుల్లో ఒకరు పెట్టుకున్న క్షమాబిక్ష అభ్యర్థనను తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు కేంద్రప్రభుత్వం సిఫార్సు చేసింది. నిర్భయ కేసులో ఒ