Home » Merged
బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని శరద్ యాదవ్ అన్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతానికి సమైక్యత తమ ప్రాధాన్యత అన్నారు.
పార్లమెంట్ ఎన్నికలలోపే కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకొనేందుకు TRS పావులు కదుపుతోంది. దీనివల్ల లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ని దెబ్బతీయవచ్చని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. విపక్ష హోదాను కోల్పోయేలా చేయాలని గులాబీ నేతలు కంకణం కట్�