Home » MERS
అబుదాబీలో ప్రాణాంతకమైన మెర్స్ కరోనా వైరస్ పాజిటివ్ కేసు తాజాగా వెలుగుచూసింది. ఒమన్ సరిహద్దులోని అబుదాబిలోని ఒక నగరంలో 28 ఏళ్ల యువకుడికి ప్రాణాంతకమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ సోకినట్లు పరీక్షల్లో వెల్లడైందని ప్రపంచ ఆ�
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ -19 వైరస్ను మహమ్మారిగా ప్రకటించడంతో దీని నియంత్రించేందుకు వ్యాక్సిన్ కనిపెట్టేదిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఒక వ్యాక్సీన్ మాత్రమే ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా రక్షించగలదు. ఇలాంటి వ్యాక్సిన్న�
గ్లోబల్ హెల్త్ 50/50 డేటా ప్రకారం.. కరోనా వైరస్ (Covid-19) మరణాల రేటు మహిళల్లో కంటే పురుషుల్లోనే అత్యధికంగా ఉంటుందని సీఎన్ఎన్ వెల్లడించింది. కొత్త కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రమైన ఇటలీలో కొవిడ్ మరణాల రేటుపై నేషనల్ హెల్త్ ఇన్సిస్ట్యూట్ (the Istituto Superiore di Sanità
డ్రాగన్ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తితో 72వేల కంటే ఎక్కువ మందికి సోకినట్టు ధ్రువీకరించినా, అనుమానిత కేసులపై సమగ్ర అధ్యయనానికి సంబంధించి కొత్త సమాచారాన్ని చైనా శాస్త్రవేత్తలు రివీల్ చేశారు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ �
ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్.. చైనా నుంచి మొదలై భారత్ సహా ఇతర దేశాలకు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది ఈ మహమ్మారి. గాలిద్వారా వేగంగా వ్యాపించే ఈ వైరస్ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 563 మందిని బలితీసుకుంది. మరో 28వేల మంది వైరస్ బారిన పడ్డ
కరోనా వైరస్.. ఇదో ప్రాణాంతక వైరస్.. దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. ఎప్పుడు ఏ క్షణంలో ఈ వైరస్ ఎటాక్ చేస్తుందోనన్న భయమే అందరిని బెంబేలిత్తిస్తోంది. డేంజరస్ వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆం�