Home » mess fee
జగనన్న వసతి దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేడు(ఏప్రిల్ 28,2021) నగదు జమ కానుంది. రూ.1,048.94 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు. 2020-21 సంవత్సరానికి మొత్తం 10లక్షల 89వేల 302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బు పడనుంది. క్యాంపు కార్యాలయ