MiG-21 fighter

    MiG-21 fighter: మూడేళ్లలో మిగ్ విమానాలకు వీడ్కోలు

    July 29, 2022 / 03:35 PM IST

    మిగ్ యుద్ధ విమానాలకు భారత సైన్యం త్వరలో వీడ్కోలు పలకనుంది. 2025కల్లా సైన్యంలోంచి ఈ విమానాలను పూర్తిగా తొలగించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయించింది. ప్రస్తుతం మన సైన్యం దగ్గర నాలుగు స్క్వాడ్రన్ల మిగ్ విమానాలున్నాయి.

10TV Telugu News