Home » MIG27
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాలుగు దశాబ్దాల పాటు ముఖ్య పాత్ర పోషించిన శక్తివంతమైన మిగ్-27 యుద్ధ విమానాలు ఇక కనుమరుగైపోతున్నాయి. ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఉన్న ఏడు మిగ్-27విమానాలు శనివారం నుంచి ఇక కనుమరుగైపోనున్నాయి. 1999 కార్గిల్ యుద్ధసమయంలో ఆపర�
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన మిగ్-27 యుద్ధ విమానం కూలిపోయింది.ఆదివారం(మార్చి-31,2019)ఉదయం రాజస్థాన్ లో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం రాజస్థాన్ లోని బర్మాన్ లోని ఉత్తరలయ్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన సోవియట్ కాలం నాటి అప్ గ్రేడెడ్ మిగ్-27 UPG విమా